హైదరాబాద్ లో పోలీసుల ఎదుటే హత్య !

  తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యాన్‌ ముందే జుమెరాత్‌ బజార్‌కు చెందిన రమేష్‌ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత …

హైదరాబాద్ లో పోలీసుల ఎదుటే హత్య ! Read More

మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి : వెంకయ్య నాయుడు !

తెలుగు న్యూస్ టుడే ➤ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్నతిరుపతిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిన్న తిరుపతి విమానాశ్రయం సమీపంలో రూ. 99 కోట్లతో నిర్మించిన కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను సోమవారం ఆయన …

మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి : వెంకయ్య నాయుడు ! Read More

శ్రీవారి దర్శనంలో పెద్దలు !

  తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి …

శ్రీవారి దర్శనంలో పెద్దలు ! Read More

వరంగల్ వెటర్నరీ కాలేజీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను విద్యాహబ్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నదని, మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించుకోవడం మరో ముందడుగు అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ కాలేజీలో త్వరలోనే రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతామన్నారు. …

వరంగల్ వెటర్నరీ కాలేజీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ! Read More

అరకు దాడిలో మావోలు వీరే… !

తెలుగు న్యూస్ టుడే ➤మావోయిస్టుల కదలికతో తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేట్లు చేసిన నిన్న జరిగిన సంఘటనలో పోలీసులు పురోగతి సాధించారు . అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు …

అరకు దాడిలో మావోలు వీరే… ! Read More

నెల్లూరు దర్గాని సందర్శించిన పవన్ కళ్యాణ్ !

తెలుగు న్యూస్ టుడే ➤ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ సందర్బంగా బారాషహీద్‌ దర్గాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలోని బారాషహీద్‌లను ఆయన దర్శించుకున్నారు. అనంతరం రెండు తెలుగు …

నెల్లూరు దర్గాని సందర్శించిన పవన్ కళ్యాణ్ ! Read More

విశాఖ మన్యంలో మావోల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యేల బలి !

తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యేల జంట హత్యలపై మరోసారి ఉలిక్కిపడింది . మావోయిస్టు లు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం …

విశాఖ మన్యంలో మావోల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యేల బలి ! Read More

హైదరాబాద్ మెట్రో రైల్ ని ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ !

తెలుగు న్యూస్ టుడే ➤ గ్రేటర్ నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ – అమీర్‌పేట మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కలిసి అమీర్‌పేట – …

హైదరాబాద్ మెట్రో రైల్ ని ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ ! Read More

తెలంగాణా జాయింట్ సీఈఓగా ఐఏఎస్ అధికారిణి కె ఆమ్రపాలి !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారిణి కె ఆమ్రపాలిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం …

తెలంగాణా జాయింట్ సీఈఓగా ఐఏఎస్ అధికారిణి కె ఆమ్రపాలి ! Read More

ఎయిర్‌ ఇండియా బోర్డులో దగ్గుబాటి పురందేశ్వరి !

తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు …

ఎయిర్‌ ఇండియా బోర్డులో దగ్గుబాటి పురందేశ్వరి ! Read More